28, మార్చి 2010, ఆదివారం

కామ్రేడ్లతో కలిసినడిచిన వేళ - అరుంధతీరాయ్




బుకర్ ప్రైజ్ గ్రహీత, ప్రముఖ సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ దండకారణ్యంలో తన యిటీవలి పర్యటనను వ్యాస రూపంలో Outlook Magazine నందు ప్రచురించారు. దండకారణ్యంలో నేడు జరుగుతున్న యుద్ధాన్ని, అక్కడి ప్రజల స్థితిగతులను కళ్ళకు కట్టినట్లు ఫోటోలతో వివరించారు. చదవగలరుః:Walking With the Comrades

http://www.outlookindia.com/article.aspx?264738

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..