12, ఏప్రిల్ 2013, శుక్రవారం

జోహార్ కొండపల్లి సీతారామయ్య..


యుక్త వయసులో ఈ పేరు వింటే ఆ ముఖమెప్పుడూ చూడకపోయినా ఒక ఉద్వేగం కలిగేది. పీపుల్స్ వార్ పార్టీ పేరు రేడియోలో వినని రోజంటూ వుండేది కాదు. ఆంద్రప్రదేశ్ నుండి ఉత్తర భారతం వైపు ప్రజా ఉద్యమాన్ని అడుగులు వేయించిన మహా యోధుడు ప్రజా యుద్ధ వీరుడు. అంతిమ దశలో అనారోగ్య కారణాల వలన యుద్ధభూమినుండి మరలి వచ్చినా ఆయన ఆచరణ సైద్ధాంతిక దృక్పధం ఆలోచనా ధార భారత ప్రజాతంత్ర విప్లవ కార్యాచరణకు ఆయుధాలే. 


ఈ రోజు ఆయన 11వ వర్థంతి
జోహార్ కొండపల్లి సీతారామయ్య..