29, జూన్ 2011, బుధవారం

ఒడ్డు చేరాక తెప్ప తగలేసిన దీదీ..



ఇటీవల జరిగిన ప.బెంగాల్ ఎన్నికల్లో కార్పొరేట్ సెక్టార్ పెట్టుబడులతో ఎన్నికల్లో నెగ్గిన మమత ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి అధికారాన్ని వినియోగించడానికి ముందుకు వస్తున్నారు. టాటా కంపెనీకి రైతులనుండి సేకరించి అప్పనంగా ఇచ్చిన భూమిని తిరిగి అదే రైతులకు పంపిణీ చేయాలని ఇన్నాళ్ళు కొంగు నడుముకు చుట్టినట్లు నటించిన దీదీ తన అసలు సిసలు కాంగ్రెస్ కలర్ & కల్చర్ ను బయటకు తీస్తున్నారు. సుప్రీం కోర్టుకు వెళ్ళి స్టే ఆర్డర్ తెచ్చుకున్న టాటా కంపెనీ వారికనుకూలంగా వచ్చిన తీర్పును స్వాగతిస్తూన్నట్లు ప్రకటించడం దీనికి నిదర్శనం.. మరల ప్రజలు ఉద్యమించాల్సిన సమయం ఆసన్నమైంది...
వార్త ఆధారం

2 కామెంట్‌లు:

  1. మీ బ్లాగ్ చాల బాగుంది. అయితే అక్షరాల సైజు కొద్దిగా పెంచుతే బాగుంతుంది అని నా అబిప్రాయం.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..