
Upcoming Prime Minister రాహుల్జీ తమ ద్వంద్వ వైఖరిని ఇలా వెల్లడించుకున్నారు. ఉత్తరప్రదేశ్ లో జరిగిన అలీఘడ్ కాల్పులపై స్పందిస్తూ రైతులకు అన్యాయం జరిగిందని వారిని సముదాయించే ప్రయత్నం చేసారు. ఇవాల్టికివాల ఒడిస్సా లోని నియాంగిరీ కోంధ్ లగురించి అభిమానంగా మాట్లాడుతూ తాను ఢిల్లీలో వున్న వారి సైనికుడిగా ప్రకటించుకున్నారు. ఇంతవరకు బాగానే వుంది. దీనిలో తప్పు పట్టడానికేమీ కనిపించదు. కానీ ఈ రెండు రాష్ట్రాల ఏలికలు ప్రతిపక్ష పార్టీవారు. అక్కడ తమ పార్టీ లేకపోవడంతో ప్రజల పట్ల ఇంత ప్రేమ పుట్టుకొచ్చిందీ యువరాజుగారికి. అదే మన రాష్ట్రంలో ఇటీవల జరిగిన సోంపేట రైతులపై కాల్పులపై ఎందుచేత స్పందించలేదో సారూ. తమ పార్టీ అధికారంలో వున్న దగ్గర ప్రభుత్వ వైఖరిపై కూడా ఇలానే స్పందిస్తే అభినందనీయులే..
source:http://ibnlive.in.com/news/rahul-reaches-hotbed-of-vedanta-controversy/129631-37.html
yuvaraajugaariki selective amnesia,presbyopia anduke sompetavishayam gurthunchukuni marchipoyadu.
రిప్లయితొలగించండి